- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, కంది : అక్రమంగా తయారు చేస్తున్న కృత్రిమ ఇసుక ఫిల్టర్లను రెవెన్యూ అధికారులు గురువారం కూల్చివేశారు. కంది తహశీల్దార్ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు మండల పరిధిలోని బ్యాతోల్, ఆరుట్ల, చిద్రుప్ప, ఎర్దనుర్ గ్రామ శివార్లలో అక్రమంగా నిర్వహిస్తున్న కృత్రిమ ఇసుక ఫిల్టర్లను ఆర్ ఐ సంతోష్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో ధ్వంసం చేయడం జరిగింది. అనంతరం అక్కడ ఇసుక ఫిల్టర్లు ఉపయోగించే పైపులను, ఇతర సామాగ్రిని తగల పెట్టడం జరిగింది. ఈ దాడుల్లో రెవెన్యూ సిబ్బంది తదితర అధికారులు పాల్గొన్నారు.
Next Story