- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, సూర్యాపేట : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తి యన్. వి. రమణకు నల్గొండ ప్రిన్సిపాల్ జిల్లా జడ్జి బి.యస్. జగ్జీవన్ కుమార్, జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి పూల గుచ్ఛాలు అందజేసి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పోలీసుల గౌరవ వందనాన్ని ఆయన స్వీకరించారు. విజయవాడ పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణంలో హైదరాబాద్ కు కుటుంబ సమేతంగా వెళుతూ సూర్యాపేట సెవెన్ హోటల్ నందు జిల్లా ఉన్నతాధికారులు ఇచ్చిన తేనీటి విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సూర్యాపేట అడిషనల్ జిల్లా జడ్జి వసంత కుమార్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కె. సురేష్, అడిషనల్ జూనియర్ జడ్జి ప్రశాంతి, యస్.పి. రాజేంద్ర ప్రసాద్, అదనపు కలెక్టర్ యస్. మోహన్ రావు, డి.యస్.పి. మోహన్ కుమార్, ఆర్.డి.ఓ రాజేంద్ర కుమార్, బార్ అసోసియేషన్ సభ్యులు , తదితరులు పాల్గొన్నారు.
Next Story