- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్: ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24గంటల్లో 36,091 మందికి పరీక్షలు నిర్వహించగా 161మందికి పాజిటివ్గా తేలింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,85,985కి చేరింది. ఒకరు చనిపోవడంతో మొత్తం కరోనా మృతుల సంఖ్య 7,140గా ఉంది. ప్రస్తుతం 1,896 యాక్టివ్ కేసులు ఉండగా ఇప్పటివరకు చికిత్స తీసుకొని 8,76,949మంది బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. ఒక్కరోజులో 251మంది కోలుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,25,76,272మందికి కరోనా శాంపిల్స్ పరీక్షించినట్లు ప్రభుత్వం తెలిపింది.
అనంతపురం జిల్లాలో 5కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా చిత్తూరులో 52, తూర్పుగోదావరిలో 12, గుంటూరులో 19, కృష్ణా జిల్లాలో 26, కర్నూలు 6, నెల్లూరు 3, ప్రకాశం 5, శ్రీకాకుళం 12, విశాఖపట్నం 7, విజయనగరం 3, పశ్చిమగోదావరి జిల్లాలో 11 కేసులు వచ్చాయి. కరోనా మహమ్మారి బారిన పడి విశాఖపట్నంలో ఒకరు చనిపోయినట్లు హెల్త్ బులెటిన్ వెల్లడించింది.