- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆంధ్రప్రదేశ్లో కరోనా విలయతాండవం
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్డెస్క్: ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ కల్లోలం రేపుతోంది. గడిచిన 24గంటల్లో 3,963 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 44,609కి చేరింది. ఇవాళ 52మంది చనిపోగా.. మొత్తం కరోనా మరణాల సంఖ్య 586కు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా 22,260 పాజిటివ్ కేసులు ఉండగా, ఇప్పటివరకు 21,763 మంది చికిత్స తీసుకొని డిశ్చార్జ్ అయ్యారు.</p>

X
దిశ, వెబ్డెస్క్: ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ కల్లోలం రేపుతోంది. గడిచిన 24గంటల్లో 3,963 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 44,609కి చేరింది. ఇవాళ 52మంది చనిపోగా.. మొత్తం కరోనా మరణాల సంఖ్య 586కు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా 22,260 పాజిటివ్ కేసులు ఉండగా, ఇప్పటివరకు 21,763 మంది చికిత్స తీసుకొని డిశ్చార్జ్ అయ్యారు.
Next Story






