- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మంథని: పెద్దపల్లి జిల్లా మంథని మండలం బిట్టుపల్లి సబ్ స్టేషన్లో శనివారం ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఎన్ పీడీసీఎల్ ఏఏఈ రాజ్ కుమార్ రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం బాధితుడు, నిందితుల నుండి పూర్తి వాంగ్మూలాలు సేకరించే పనిలో ఏసీబీ అధికారుల బృందం నిమగ్నమైంది. ఈ దాడులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇన్చార్జి డీఎస్పీ మధుసూధన్ నేతృత్వంలో జరిగిన ఈ దాడుల్లో సీఐ ఎస్పీ రవీందర్తో పాటు పలువురు ఏసీబీ సిబ్బంది పాల్గొన్నారు.
Next Story