- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
అమరావతి: ఏపీలో కరోనా వైరస్ తీవ్రంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో విజయవాడలో ఆదివారం చికెన్, మటన్, చేపల మార్కెట్లు బంద్ చేయాలని కలెక్టర్ ఇంతియాజ్ ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం కావడంతో నాన్వెజ్ మార్కెట్ల వద్ద జనాలు గుమిగూడే అవకాశం ఉండటంతో కరోనా వ్యాప్తి వేగంగా పెరిగే ఛాన్స్ ఉందని అధికారులు వెల్లడించారు. కాగా, ఏపీలో నిన్న ఒక్కరోజే 62 పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే.
Tags: vijayawada, Non Veg, market, close, today, sunday, corona
Next Story