- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: యావత్ ప్రపంచం కరోనా కారణంగా గజగజ వణికిపోతోంది. కరోనాతో ప్రజలు అల్లకల్లోలమవుతున్నారు. ఇంతటి భయంకరమైన మహమ్మారి వ్యాధి కరోనా చైనాలోనే పుట్టింది. మరి.. చైనాలో పరిస్థితి ఎలా ఉండాలి. ఇది ఆలోచిస్తేనే వామ్మో అక్కడ పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంటుండొచ్చు అనే అనుమానాలు కలుగుతాయి. కానీ, ఇప్పుడు అక్కడ అదేమీ లేదంట. కరోనా నివారణ అయినట్టు తెరచాటును సంకేతాలు వినిపిస్తున్నాయి. తాజాగా చైనా ఆరోగ్య శాఖ అధికారులు ఓ ప్రకటన చేశారు. బీజింగ్ ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించాల్సిన అవసరంలేదని తేల్చి చెప్పారంట. అక్కడ గత 13 రోజుల నుంచి ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారంట. అయితే, ప్రజలు మాత్రం మాస్క్ ధరిస్తున్నారంట.
Next Story