- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: ఓల్డ్ మలక్ పేట డివిజన్ లో రీపోలింగ్ జరగనుంది. ఓల్డ్ మలక్ పేట డివిజన్ లోని 69 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ నిలిపివేశారు అధికారులు. బ్యాలెట్ పత్రాల్లో సీపీఐ అభ్యర్థి గుర్తు కంకి కొడవలికి బదులు సుత్తి కొడవలి ఉంది. సీపీఐ ఈ అంశాన్ని ఎస్ఈసీ దృష్టికి తీసుకెళ్లింది. దీంతో పోలింగ్ నిలిపివేసిన అధికారులు… ఈ నెల 3వ తేదీన రీపోలింగ్ నిర్వహించనున్నట్టు ఎన్నికల కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో సాయంత్రం ఆరు గంటల తర్వాత వెల్లడయ్యే ఎగ్జిట్ పోల్స్ ఉండవని ఎస్ఈసీ స్పష్టం చేసింది.
Next Story