- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మధిర: మధిర మండలం ఖాజీపురంలో బురదమయం అయిన రోడ్లపై ఇందిరమ్మ కాలనీ వాసులు నాట్లు వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఖాజీపురం అభివృద్ధిపై సంబంధిత ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. ఇక్కడ చినుకు పడితే చాలు అంతా బురదమయమవుతదని, అడుగుతీసి అడుగు వేయలేని దుస్థితి నెలకొంటదని, ఇలా నిత్యం నరకయాతనతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పట్టించుకొని తమ సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.
Next Story