- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఆంధ్రప్రదేశ్లో మూడు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఎన్నికల షెడ్యూల్ పూర్తిగా అవాస్తవమని పేర్కొన్నారు. ఇలాంటి తప్పుడు వార్తలను పూర్తిగా ఖండిస్తున్నామని తెలిపారు. ఎన్నికల కమిషన్ ఇప్పటివరకు ఎలాంటి షెడ్యూల్ విడుదల చేయలేదని వ్యాఖ్యానించారు.
Next Story