- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,వెబ్డెస్క్: రాయలసీమ ఎత్తి పోతల పథకంపై ఎన్జీటీలో మంగళవారం విచారణ జరిగింది. తెలంగాణకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్ వేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్ ను ఎన్జీటీ చెన్నై బెంచ్ విచారించింది. ప్రాజెక్ట్ నిర్మాణ పనులు చేపట్టొద్దని ఈ సంద్బంగా ఎన్జీటీ పునరుద్ఘాటించింది.కాగా పనులు జరపుతున్నారంటూ బెంచ్కు పిటిషనర్ తెలిపారు.
దీనిపై సమాధానం ఇవ్వాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఆదేశాలు జారీ చేసింది. పనులపై నిజనిర్దారదణ కమిటీని వేయాలని తెలంగాణ కోరింది. తెలంగాణ వినతిపై వివరణకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డును ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది.
Next Story