- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఎన్జీటీ చెన్నై ధర్మాసనం రేపు తీర్పు వెల్లడించనుంది. ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు లేవని అభ్యంతరం వ్యక్తం చేస్తూ తెలంగాణ వాసి శ్రీనివాస్ పిటిషన్ వేశాడు. ప్రాజెక్ట్ సామర్థ్యం రెట్టింపు చేసినందుకు పర్యావరణ అనుమతి కావాలని పిటిషన్లో పేర్కొనగా.. విచారించిన ఎన్జీటీ ధర్మాసనం సెప్టెంబర్ 3న తీర్పును రిజర్వు చేసింది. దీనిపై రేపు తీర్పు వెల్లడి కానుంది.
Next Story