- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) తదుపరి చీఫ్ను ఈ నెల 24 న నియమించనున్నారు. ఇందుకోసం కేంద్రం ఇప్పటికే కసరత్తులు ప్రారంభించింది. ఈ మేరకు ఈ నెల 24న పీఎం నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి కమిటీ సమావేశం కానుంది. సీజేఐ ఎన్.వీ. రమణ, లోక్సభలో ప్రతిపక్ష నేత అధీర్ రంజన్ చౌదరీతో పాటు పలువురు ఈ సమావేశంలో పాల్గొనున్నారు.
ఈ సమావేశంలోనే సీబీఐ తదుపరి చీఫ్ను ఎంపిక చేయనున్నట్టు తెలుస్తోంది. కాగా సీబీఐ చీఫ్ పదవి కోసం 1984,1985,1986 బ్యాచ్లకు చెందిన అధికారుల జాబితాను పరిశీలించనున్నారు. ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు రాకేశ్ ఆస్థానా, వైసీ మోదీ, సుబోధ్ జైశ్వాల్ సీబీఐ చీఫ్ రేసులో ముందు వరుసలో ఉన్నట్టు తెలుస్తోంది.
- Tags
- cbi
- Latest News
Next Story