- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: సచివాలయంలో ప్రార్థనా మందిరాలకు ఇబ్బంది కలిగించడం తనకు బాధ కలిగిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. సచివాలయంలో ప్రార్థనా మందిరాలకు ఇబ్బంది కలగడం కాకతాళీయమన్నారు. తెలంగాణ సెక్యులర్ రాష్ట్రం.. లౌకిక స్ఫూర్తిని కొనసాగిస్తామని ఆయన అన్నారు. అందరూ ఈ విషయాన్ని సహృదయంతో అర్థం చేసుకోవాలన్నారు. కొత్త సెక్రటరియేట్ లో నూతన దేవాలయాన్ని, మసీద్ ను నిర్మిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఈ విషయమై స్వయంగా ప్రార్థనా మందిరాల నిర్వాహకులతో నేనే మాట్లాడుతానని కేసీఆర్ చెప్పారు. ఎన్ని రూ. కోట్లు ఖర్చయినా ప్రభుత్వమే భరిస్తుందన్నారు.
Next Story