- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : దేశంలో కొవిడ్ కేసులు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్న తరుణంలో విదేశాలకు వెళ్లే వారి కోసం కేంద్రం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. కోవిషీల్డ్ రెండు డోసుల మధ్య గ్యాప్ను 12-16 వారాలుగా కేంద్రం నిర్ణయించింది. విదేశాలకు వెళ్లే వారి కోసం ఈ వ్యవధి తగ్గిస్తూ సెంట్రల్ సర్కార్ సవరణలు చేసింది. మొదటి, రెండు డోసుల మధ్య గడువు కనీసం 28 రోజుల గ్యాప్ ఉండాలని స్పష్టం చేసింది.
Next Story