విదేశాలకు వెళ్లేవారి కోసం కేంద్రం కొత్త మార్గదర్శకాలు..

by  |
air port passengers
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కొవిడ్ కేసులు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్న తరుణంలో విదేశాలకు వెళ్లే వారి కోసం కేంద్రం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. కోవిషీల్డ్ రెండు డోసుల మధ్య గ్యాప్‌ను 12-16 వారాలుగా కేంద్రం నిర్ణయించింది. విదేశాలకు వెళ్లే వారి కోసం ఈ వ్యవధి తగ్గిస్తూ సెంట్రల్ సర్కార్ సవరణలు చేసింది. మొదటి, రెండు డోసుల మధ్య గడువు కనీసం 28 రోజుల గ్యాప్ ఉండాలని స్పష్టం చేసింది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed