ప్రమాణ స్వీకారం తర్వాత కొత్త కార్పొరేటర్లు ఏం చేశారో తెలుసా..?

by  |
ప్రమాణ స్వీకారం తర్వాత కొత్త కార్పొరేటర్లు ఏం చేశారో తెలుసా..?
X

దిశ, వెబ్‌డెస్క్: జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేసిన 149 కార్పొరేటర్ల ఆనందానికి అవదులు లేకుండా పోయాయి. కలెక్టర్, ప్రిసైడింగ్ ఆఫీసర్ శ్వేతా మహంతి 149 సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ తర్వాత మేయర్ ఎన్నిక కోసం బ్రేక్ ఇచ్చారు. సరిగ్గా ఇదే సమయంలో కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన కార్పొరేటర్లు పార్టీలతో సంబంధం లేకుండా ఫోటోలకు ఫోజ్ ఇచ్చారు. ఒకరి ఫోటోలను మరొరకు సెల్‌ఫోన్లలో చిత్రీకరించి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

మేయర్ ఎన్నికకు వెళ్తూ ఉత్సాహంగా గోరేటి పాట

Next Story