- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,వెబ్డెస్క్: చైనాలో కరోనా మరోసారి కోరలు చాస్తోంది. బీజింగ్ సమీపంలోని హిబే ప్రావిన్స్లో కొత్తగా 476 కేసులు నమోదు అయ్యాయి. నిన్న ఒక్క రోజే హిబే నగరంలో కొత్తగా 137 కేసులు నమోదయ్యాయి. కాగా కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రజల్లో అందోళన మొదలైంది. కేసుల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. కరోనాను కట్టడి చేసేందుకు చర్యలు తీసుకునేందుకు సిద్దమవుతున్నారు. ఇక విదేశాల నుంచి వచ్చిన వారికి 21 రోజులు క్వారంటైన్ ను విధిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Next Story