- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: రాష్ట్రంలోనే జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా కేసులు అత్యధికంగా నమోదు అవుతున్న విషయం తెలిసిందే. అయితే, జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కూడా కరోనా పంజా విసిరింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ప్రధాన కార్యాలయంలో 32 మంది కరోనా వైరస్ బారీన పడ్డారు. ఇందులో ఎస్బీఐ క్యాషియర్కు కరోనా పాజిటివ్ రావడం మరింత కలవరం రేపింది. విధుల్లో భాగంగా ఎస్బీఐ క్యాషియర్ రోజుకీ 100 మందికి జీతాలు చెల్లించినట్లు తెలుస్తోంది. దీంతో కార్యాలయ ఉద్యోగులు, కార్మికులు భయాందోళన చెందుతున్నారు.
Next Story