- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మహబూబ్నగర్: నిబంధనలను ఉల్లంఘించారన్న నెపంతో.. కన్న కొడుకు ముందు తండ్రిని పోలీసులు లాఠీలతో బాదుతున్న దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వనపర్తి జిల్లాలో జరిగిన ఈ ఘటన పలువురిని కలిచివేస్తుంది. మా డాడీని కొట్టొద్దు అంకుల్ అని గొంతు చించుకునేలా అరిచిన ఆ పిల్లాడి ఆక్రందనని పట్టించుకోకుండా హృదయవిదారకంగా చితకబాదారు ఖాకీరాయుళ్ళు. చివరకు ఆ తల్లినీ కూడా నోటికొచ్చినట్టు దూషించారు. పిల్లాడి అరుపులను ఏమాత్రం పట్టించుకోకుండా పోలీసులు ఇంత దౌర్జన్యానికి పాల్పడటంతో తక్షణమే సస్పెండ్ చేయాలని సర్వత్రా విమర్షలు వినిపిస్తున్నాయి.
Next Story