- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్కు కరోనా పరీక్షలో నెగిటివ్ తేలింది. ఇటీవల కరోనా సోకిన ఓ డాక్టర్ మంత్రిని కలిసి ఆసుపత్రి ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు. దీంతో మంత్రి 48 గంటల పాటు స్వీయ నిర్భందంలో ఉన్నారు. క్వారంటైన్లో ఉన్నప్పుడు డాక్టర్లు చేసిన కరోనా పరీక్షలో నెగిటివ్ రావడంతో నేటి నుంచి ప్రజల్లోకి వెళ్లాలని మంత్రి అనిల్ కుమార్ నిర్ణయం తీసుకున్నారు. కాగా, ఏపీ వ్యాప్తంగా కరోనా వైరస్ విస్తరిస్తోంది. ఇప్పటి వరకు 303 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 74 కేసులు నమోదు అయ్యాయి.
Tags: ap minister, anil kumar, corona, negative report
Next Story