- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, భద్రాచలం : ఛత్తీస్గఢ్లో నక్సల్స్ మరో అలజడి సృష్టించారు. దంతెవాడ జిల్లాలో భన్సీ – బచెలి నడుమ రైలుని ఆపారు. గత రాత్రి సుమారు 45 నిమిషాలపాటు రైలుని ఆపిన నక్సల్స్ ఈనెల 26న నిర్వహించే భారత్ బంద్ పోస్టర్లను వదిలారు. భారత్ బంద్కి సహకరించాలని ప్రయాణీకులకు విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనని దంతెవాడ ఎస్పీ అభిషేక్ పల్లవ్ ధృవీకరించారు.
Next Story