ప్యాసింజర్ రైలుని ఆపిన నక్సల్స్

by  |
ప్యాసింజర్ రైలుని ఆపిన నక్సల్స్
X

దిశ, భద్రాచలం : ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్స్ మరో అలజడి సృష్టించారు. దంతెవాడ జిల్లాలో భన్సీ – బచెలి నడుమ రైలుని ఆపారు. గత రాత్రి సుమారు 45 నిమిషాలపాటు రైలుని ఆపిన నక్సల్స్ ఈనెల 26న నిర్వహించే భారత్ బంద్ పోస్టర్లను వదిలారు. భారత్ బంద్‌కి సహకరించాలని ప్రయాణీకులకు విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనని దంతెవాడ ఎస్‌పీ అభిషేక్ పల్లవ్ ధృవీకరించారు.

Next Story

Most Viewed