- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, తెలంగాణ బ్యూరో : ఆగస్ట్ 11న జవహార్ నవోదయ విద్యాలయ సెలెక్షన్ టెస్ట్ (జేఎన్వీఎస్టీ)ని నిర్వహించనుట్టుగా కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది. 6వతరగతిలో ప్రవేశాల కోసం ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు. కరోనా కారణంగా వాయిదా పడిన పరీక్షను కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో నిర్వహిస్తున్నట్టుగా కేంద్ర విద్యాశాఖ తెలిపింది. దేశ వ్యాప్తంగా ఉన్న జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఈ పరీక్షను నిర్వహిస్తునట్టుగా చెప్పారు. విద్యార్థులు హాల్ టికెట్లను వెబ్ సైట్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చని సూచించారు. పరీక్షల ఫలితాల తేదీలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు.
Next Story