- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం భ్రమరాంబమల్లికార్జున స్వామి దేవాలయంలో దసరా మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శరన్నవరాత్రుల్లో భాగంగా నాలుగో రోజు కూస్మాండదుర్గ అలంకార రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. సాయంత్రం కైలాసవాహనంపై ఆలయ ప్రాంగణంలో స్వామి అమ్మవార్లు విహారించనున్నారు. కొవిడ్ నిబంధనల కారణంగా పురవీధులలో గ్రామోత్సవాన్ని రద్దు చేశారు ఆలయ అధికారులు.
Next Story