- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
మీడియా అప్రమత్తంగా ఉండాలి.. కేంద్రం సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్
by Dishafeatures2 |
X
కొచ్చి: కేంద్ర ప్రసార, సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశ సమగ్రతకు ముప్పు కలిగించే కథనాల ప్రచారం పట్ల అప్రమత్తంగా ఉండాలని శుక్రవారం మీడియాను హెచ్చరించారు. శనివారం మళయాలం డెయిలీ మాతృభూమి శతాబ్ది వేడుకల్లో ప్రసంగించారు. దేశంలోని మీడియా సహోదరులు జాగ్రత్తగా ఉండాలని, దేశ సమగ్రతకు ముప్పు కలిగించే కథనాలకు చోటు కల్పించకుండా ఉండాలని కోరారు.
నాసిరకం, అశాస్త్రీయమైన అభిప్రాయాలు ఎక్కడినుంచైనా ఉచితంగా వస్తాయని.. వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. వాస్తవాలు పవిత్రమైనవని.. ఎలాంటి అభిప్రాయం లేనివనే ఇంగ్లీష్ సామెతను చెప్పారు. దేశ ప్రజాస్వామ్య స్వభావం ఎల్లప్పుడూ వాస్తవంగా ఉంటుందని నొక్కి చెప్పారు.
Next Story