- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- వైరల్
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- IPL2023
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- ఆరోగ్యం
- ఫోటోలు
- Job Notifications
- OTT Release
- భక్తి
మీడియా అప్రమత్తంగా ఉండాలి.. కేంద్రం సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్
by Disha Web |

X
కొచ్చి: కేంద్ర ప్రసార, సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశ సమగ్రతకు ముప్పు కలిగించే కథనాల ప్రచారం పట్ల అప్రమత్తంగా ఉండాలని శుక్రవారం మీడియాను హెచ్చరించారు. శనివారం మళయాలం డెయిలీ మాతృభూమి శతాబ్ది వేడుకల్లో ప్రసంగించారు. దేశంలోని మీడియా సహోదరులు జాగ్రత్తగా ఉండాలని, దేశ సమగ్రతకు ముప్పు కలిగించే కథనాలకు చోటు కల్పించకుండా ఉండాలని కోరారు.
నాసిరకం, అశాస్త్రీయమైన అభిప్రాయాలు ఎక్కడినుంచైనా ఉచితంగా వస్తాయని.. వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. వాస్తవాలు పవిత్రమైనవని.. ఎలాంటి అభిప్రాయం లేనివనే ఇంగ్లీష్ సామెతను చెప్పారు. దేశ ప్రజాస్వామ్య స్వభావం ఎల్లప్పుడూ వాస్తవంగా ఉంటుందని నొక్కి చెప్పారు.
Next Story