- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
అంబులెన్స్ లోయలో పడి ఇద్దరు ఆర్మీ జవాన్లు మృతి
by Disha Web Desk 12 |
X
దిశ, వెబ్డెస్క్: జమ్మూ కాశ్మీర్లోని రాజౌరి జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కొండ ప్రాంతంలో రోడ్డుపై అంబులెన్స్ వెళుతుండగా.. అదుపుతప్పి లోయలో పడిపోయింది. దీంతో అంబులెన్స్ లో ఉన్న ఆర్మీ అధికారులు అక్కడిక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. కాగా గత ఐదు రోజుల క్రితం ఉగ్రవాదుల దాడిలో ఐదుగురు జవాన్లు వీరమరణం మర్చిపోకముందే ఈ సంఘటన చోటు చేసుకోవడం ఆర్మీ అధికారులను షాక్కు గురిచేసింది.
Next Story