- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
కర్నాటక - మహారాష్ట్రాల మధ్య మరోసారి భగ్గుమన్న వివాదం.. భారీగా చేరుకున్న పోలీసులు
by Disha Web Desk 19 |
X
దిశ, వెబ్డెస్క్: మహారాష్ట్ర- కర్నాటక రాష్ట్రాల మధ్య మళ్లీ సరిహద్దు వివాదం నెలకొంది. కర్నాటకలో మహారాష్ట్ర హైపవర్ కమిటీ సభ్యులు పర్యటించడంతో ఈ వివాదం చెలరేగింది. దీంతో ఈ రెండు రాష్ట్రాల వద్ద భారీగా పోలీసు బలగాలు మెహరించారు. ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో కర్నాటక - మహారాష్ట్ర మధ్య పోలీసులు 21 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఈ రెండు రాష్ట్రాల సరిహద్దు గ్రామాల వద్ద వెయ్యి మందికి పైగా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.
Next Story