- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Home > జిల్లా వార్తలు > రంగారెడ్డి > విశ్వేశ్వర్ రెడ్డి గెలుపుతోనే అభివృద్ధి సాధ్యం : తోకల శ్రీనివాస్ రెడ్డి
విశ్వేశ్వర్ రెడ్డి గెలుపుతోనే అభివృద్ధి సాధ్యం : తోకల శ్రీనివాస్ రెడ్డి
by Disha Web Desk 11 |
X
దిశ, రాజేంద్రనగర్: చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం లో బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి గెలిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని రాజేంద్రనగర్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి తోకల శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మైలార్ దేవ్ పల్లి డివిజన్ పరిధిలోని వెంకటేశ్వర కాలనీ లో ఆయన బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి సోదరి గౌతమి తో కలిసి ప్రచారం చేశారు. రంజిత్ రెడ్డి చేవెళ్ల నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదని ఆయన మండిపడ్డారు. బిజెపితోనే అభివృద్ధి సాధ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Next Story