విశ్వేశ్వర్ రెడ్డి గెలుపుతోనే అభివృద్ధి సాధ్యం : తోకల శ్రీనివాస్ రెడ్డి

by Disha Web Desk 11 |
విశ్వేశ్వర్ రెడ్డి గెలుపుతోనే అభివృద్ధి సాధ్యం :  తోకల శ్రీనివాస్ రెడ్డి
X

దిశ, రాజేంద్రనగర్: చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం లో బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి గెలిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని రాజేంద్రనగర్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి తోకల శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మైలార్ దేవ్ పల్లి డివిజన్ పరిధిలోని వెంకటేశ్వర కాలనీ లో ఆయన బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి సోదరి గౌతమి తో కలిసి ప్రచారం చేశారు. రంజిత్ రెడ్డి చేవెళ్ల నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదని ఆయన మండిపడ్డారు. బిజెపితోనే అభివృద్ధి సాధ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed