కర్ణాటకలో ముగిసిన నామినేషన్ల పర్వం

by Disha Web Desk 2 |
కర్ణాటకలో ముగిసిన నామినేషన్ల పర్వం
X

దిశ, డైనమిక్ బ్యూరో: కర్ణాటక ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ గురువారం సాయంత్రంతో ముగిసింది. ప్రధాన పార్టీల మధ్య గట్టి ఫైట్ ఉన్న నేపథ్యంలో భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలైనట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 21వ తేదీన నామినేషన్లను పరిశీలించనున్నారు. ఏప్రిల్ 24 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు గాను మే 10 పోలింగ్ జరగనుంది. మే 13న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడించనున్నారు.

Next Story