- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
కర్ణాటకలో ముగిసిన నామినేషన్ల పర్వం
by Disha Web Desk 2 |
X
దిశ, డైనమిక్ బ్యూరో: కర్ణాటక ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ గురువారం సాయంత్రంతో ముగిసింది. ప్రధాన పార్టీల మధ్య గట్టి ఫైట్ ఉన్న నేపథ్యంలో భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలైనట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 21వ తేదీన నామినేషన్లను పరిశీలించనున్నారు. ఏప్రిల్ 24 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు గాను మే 10 పోలింగ్ జరగనుంది. మే 13న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడించనున్నారు.
Next Story