- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
రాజ్యసభలో 'మోడీ-అదానీ భాయ్-భాయ్' నినాదాలు.. సభ వాయిదా
by Disha Web Desk 12 |
X
దిశ, వెబ్డెస్క్: ప్రతిపక్షాలు రాజ్యసభలో మోదీ-అదానీ భాయ్భాయ్ నినాదాలతో రేకేత్తించారు. దీంతో మంగళవారం మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. లండన్లో భారత ప్రజాస్వామ్యంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను సభా నాయకుడు పీయూష్ గోయల్ లేవనెత్తడంతో ప్రతిపక్ష ఎంపీలు ఈ నినాదాలు చేశారు. అదానీ సమస్యపై పలువురు ప్రతిపక్ష నేతలు బిజినెస్ నోటీసును సస్పెండ్ చేశారు.
Next Story