రాజ్యసభలో 'మోడీ-అదానీ భాయ్-భాయ్' నినాదాలు.. సభ వాయిదా

by Disha Web Desk 12 |
రాజ్యసభలో మోడీ-అదానీ భాయ్-భాయ్ నినాదాలు.. సభ వాయిదా
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రతిపక్షాలు రాజ్యసభలో మోదీ-అదానీ భాయ్‌భాయ్‌ నినాదాలతో రేకేత్తించారు. దీంతో మంగళవారం మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. లండన్‌లో భారత ప్రజాస్వామ్యంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను సభా నాయకుడు పీయూష్ గోయల్ లేవనెత్తడంతో ప్రతిపక్ష ఎంపీలు ఈ నినాదాలు చేశారు. అదానీ సమస్యపై పలువురు ప్రతిపక్ష నేతలు బిజినెస్ నోటీసును సస్పెండ్ చేశారు.

Next Story