- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
లోక్సభలో రాహుల్ హాజరు సగటు కంటే తక్కువ: అనురాగ్ ఠాకూర్
by Disha Web Desk 12 |
X
దిశ, వెబ్డెస్క్: కాంగ్రెస్ వాయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ లండన్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తీవ్ర విమర్శలు చేశారు. అలాగే లోక్సభలో రాహుల్ హాజరు సగటు కంటే తక్కువ ఉందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంటుకు వచ్చి దేశానికి క్షమాపణ చెప్పాలని ఆయన అన్నారు. అలాగే అవినీతి కళ గురించి కాంగ్రెస్ పార్టీకి బాగా తెలుసని కేంద్ర మంత్రి ఠాకూర్ అన్నారు. కాగా ఈ రోజు కూడా ప్రతిపక్షాల ఆందోళన నడుమ సభ వాయిదా పడింది.
Next Story