- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
వాజ్ పేయికి రాహుల్ గాంధీ నివాళి
by Dishafeatures2 |
X
దిశ, వెబ్ డెస్క్: ఆదివారం అటల్ బిహారీ వాజ్ పేయి జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రముఖులు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన జయంతి వేడుకలను బీజేపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిర్వహించారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ అటల్ బిహారీ వాజ్ పేయ్ కు ఘన నివాళి అర్పించారు. సదైవ్ అటల్ లోని వాజ్ పేయి సమాధి వద్ద పూలమాల ఉంచి రాహుల్ శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వాజ్ పేయి సేవలను రాహుల్ గాంధీ కొనియాడారు. అదే విధంగా ఢిల్లీలోని విజయ్ ఘాట్ వద్ద మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రికి కూడా రాహుల్ నివాళులు అర్పించారు. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం ఢిల్లీలో కొనసాగుతోంది.
Also Read...
'యుద్ధం జరిగితే చైనా, పాక్ కలిసి వస్తాయి.. సర్ప్రైజ్ ఇచ్చేందుకు ప్రిపేర్'
Next Story