మరోసారి RSSను టార్గెట్ చేసిన రాహుల్ గాంధీ..

by Disha Web Desk 12 |
మరోసారి RSSను టార్గెట్ చేసిన రాహుల్ గాంధీ..
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బ్రిటన్ పర్యటనలో భాగంగా మరోసారి ఆర్‌ఎస్‌ఎస్‌ను టార్గెట్ చేస్తూ మాట్లాడాడు. RSS "ఫండమెంటలిస్ట్" మరియు "ఫాసిస్ట్" సంస్థగా చెప్పుకొచ్చాడు. ఇది దేశంలో ఉన్న అన్ని సంస్థలను ఆక్రమించిందని ఆరోపించారు. అలాగే. "భారతదేశంలో ప్రజాస్వామ్య పోటీ స్వభావం పూర్తిగా మారిపోయింది. దీనికి కారణం... RSS. దీని ద్వారా ప్రెస్, న్యాయవ్యవస్థ, పార్లమెంట్, ఎన్నికల కమిషన్ అన్నీ ముప్పులో ఉన్నాయి. ఇవన్నీ RSS ద్వారనే నియంత్రించబడుతున్నాయి అని రాహుల్ గాంధీ బ్రిటన్ వేదికగా అన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed