- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఇండోర్ ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి
by Disha Web Desk 2 |
X
దిశ, డైనమిక్ బ్యూరో: మధ్యప్రదేశ్ ఇండోర్లో శ్రీరామనవమి సందర్భంగా చోటు చేసుకున్న మెట్ల బావి ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలోచ మొత్తం ఐదుగురు భక్తులు చనిపోగా మరో 15 మందిని రెస్క్యూ టీమ్ కాపాడింది. ఈ ఘటనపై స్పందించిన ప్రధాని నరేంద్ర మోడీ ఇది చాలా బాధకరమైన దుర్ఘటన అన్నారు. బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చహాన్ తో మాట్లాడినట్లు ప్రధాని ట్వీట్ చేశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని సూచించినట్లు తెలిపారు.
Next Story