- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
కొత్త పార్లమెంట్ భవనంలో 'సర్వ-ధర్మ' ప్రార్థనలో పాల్గొన్న ప్రధాని మోడీ
by Disha Web Desk 12 |
X
దిశ, వెబ్డెస్క్: భారత కొత్త పార్లమెంట్ భవనం ఈ రోజు(మే 28న) ప్రధాని మోడీ, స్పీకర్ ఓం బిర్లా చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మోడీ ధర్మ ద్వజం అయిన సెంగోల్..ను నూతన పార్లమెంట్లో ఏర్పాటు చేసి.. జ్యోతి ప్రజ్వలనతో పార్లమెంట్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కూడా పాల్గొన్నారు. అలాగే కొత్త పార్లమెంట్ భవనంలో జరిగిన 'సర్వ-ధర్మ' ప్రార్థన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. దీనికి సంబంధించిన వీడియోలో మోడీ, వివిధ మతాలకు చెందిన బౌద్దమత పెద్దలు, క్రిస్టియన్ ఫాస్టర్, ముస్లీంలకు చెందిన మౌలానా ప్రార్థనలు చేయడం కనిపించింది.
Next Story