త్రివిధ దళాధిపతులతో ప్రధాని మోడీ ఉన్నతస్థాయి భేటీ

by Rani Yarlagadda |
త్రివిధ దళాధిపతులతో ప్రధాని మోడీ ఉన్నతస్థాయి భేటీ
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్ - పాకిస్థాన్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం మరింత ముదురుతోన్న వేళ.. ప్రధానమంత్రి నరేంద్రమోడీ తన నివాసంలో త్రివిధ దళాధిపతులతో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్, సీడీఎస్ అనిల్ చౌహాన్, త్రివిధ దళాధిపతులు హాజరయ్యారు. భారత్ - పాకిస్థాన్ ల మధ్య నెలకొన్ని తాజా పరిణామాలు, సరిహద్దుల్లో పరిస్థితులపై చర్చిస్తున్నారు.



Next Story

Most Viewed