- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Plane Crash : ప్లేన్ క్రాష్... కుటుంబ సభ్యుల కోసం 2 ప్రత్యేక విమానాలు
by Muthe.Rajitha |
గుజరాత్ అహ్మదాబాద్ లో నేడు జరిగిన ఘోర విమాన ప్రమాదం(Ahmedabad Plane Crash) యావత్ దేశం ఉలిక్కిపడేలా చేసింది.

X
దిశ, వెబ్ డెస్క్ : గుజరాత్ అహ్మదాబాద్ లో నేడు జరిగిన ఘోర విమాన ప్రమాదం(Ahmedabad Plane Crash) యావత్ దేశం ఉలిక్కిపడేలా చేసింది. విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం(Air India Boeing) జనావాసాల్లో కుప్పకూలిపోయింది. ఈ విమానంలో 12 మంది సిబ్బంది సహా 242 మంది ప్రయాణికులు ఉండగా.. వారిలో 200 మందికి పైగా మరణించినట్టు తెలుస్తోంది. మొత్తం 254 మందిలో ఇప్పటి వరకు ప్రాణాలతో బయటపడింది ఒక్కరు మాత్రమే. అయితే ఈ ఘటనలోని ప్రయాణికులు, సిబ్బంది కుటుంబ సభ్యులు, బంధువులు కోసం ఎయిర్ ఇండియా రెండు ప్రత్యేక విమానాలను(Special Flights) నడిపించనున్నట్టు ప్రకటించింది. ఢిల్లీ, ముంబై నగరాల నుంచి అహ్మదాబాద్ కు కేవలం వీరికోసమే ఈ విమానాలు రాకపోకలు సాగించనున్నట్టు పేర్కొంది.
Next Story






