- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దేశ రాజధానిలో ఈ-రిక్షా పేలి వ్యక్తి మృతి
by Dishanational1 |
X
న్యూఢిల్లీ: దేశరాజధానిలో ఈ-రిక్షాలో పేలుడు కలకలం రేపింది. సోమవారం గ్రేటర్ నోయిడాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో కాస్తా ఆలస్యంగా బయటకు వచ్చింది. అయితే ఈ-రిక్షాలో క్రాకర్లు ఉండటమే ప్రమాదానికి కారణమని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ప్రమాదంలో ఇద్దరు గాయపడగా వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే తీవ్రగాయాలతో ఓ వ్యక్తి చికిత్స పొందుతూ మరణించినట్లు అధికారులు తెలిపారు. కేవలం సెకన్ల వ్యవధిలోనే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. జగన్నాథ వేడుకల్లో క్రాకర్లను పేల్చేందుకు తరలిస్తున్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Next Story