- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
మిగ్-21 యుద్ధ విమానం కూలి ఇద్దరు పౌరులు మృతి (వీడియో)
by Disha Web Desk 12 |
X
దిశ, వెబ్డెస్క్: హనుమాన్గఢ్ సమీపంలో మిగ్-21 యుద్ధ విమానం కూలి ఇద్దరు పౌరులు మృతి చెందిన ఈ సంఘటన సోమవారం రాజస్థాన్ లోని హనుమానఘఢ్ సమీపంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. యుద్ధ విమానం ఇంటిపై హటాత్తుగా కూలిపోవడంతో ఇద్దరు పౌర మహిళలు మరణించగా, ఒక వ్యక్తి గాయపడ్డారని పోలీసులు తెలిపారు. సూరత్ గఢ్ నుంచి బయలుదేరిన మిగ్-21 యుద్ద విమానం సాంకేతిక లోపంతో కూలిపోయింది. కాగా ఈ ప్రమాదం నుంచి పైలట్ సురక్షితంగా బయట పడినట్లు తెలుస్తుంది.
Next Story