- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో కీలక సూత్రధారి అరెస్ట్
by Disha Web Desk 12 |
X
దిశ, వెబ్డెస్క్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో పురోగతి లభించింది. మూడు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించిన జాతీయ దర్యాప్తు సంస్థ NIA.. బాంబు బ్లాస్ట్ కు సంబంధించిన కీలక కుట్రదారుడుని అరెస్టు చేసింది. మార్చి 1 న జరిగిన ఈ బ్లాస్ట్ కు సంబంధించిన అన్ని ఆధారాలు సేకరించిన జాతీయ దర్యాప్తు సంస్థ.. ఈ పేలుడు ఘటనలో ముజమ్మిల్ షరీఫ్ను సహ-కుట్రదారుగా గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు పత్రికా ప్రకటనలో తెలిపింది. అలాగే ఈ కేసులో వీరితో పాటు ఉన్న. మరో ఇద్దరు నిందితులు ముస్సావిర్ షజీబ్ హుస్సేన్, అబ్దుల్ మతీన్ తాహా ఇప్పటికీ పరారీలో ఉన్నారని దర్యాప్తు సంస్థ తెలిపింది.
Next Story