- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
తీవ్రరూపం దాల్చిన మహిళా ఐఏఎస్, ఐపీఎస్ల మధ్య వివాదం.. చర్యలకు సిద్ధమైన ప్రభుత్వం
by Disha Web Desk 12 |
X
దిశ, వెబ్డెస్క్: కర్ణాటకలోని ఐపీఎస్ అధికారిణి డి రూప మౌద్గిల్, ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరిల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలోనే ఇద్దరు అధికారులు ఒకరిపై మరొకరు పరస్పరం బహిరంగంగా ఆరోపణలు చేసుకున్నారు. దీంతో కర్ణాటక హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర సోమవారం అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే తాము మౌనంగా కూర్చో బోమని.. ఇద్దరు అధికారులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాగా ఐపీఎస్ అధికారిణి డి రూప మౌద్గిల్, ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరి వీధుల్లో మామూలు మనుషులు కూడా మాట్లాడని విధంగా దారుణంగా ప్రవర్తిస్తున్నారని అన్నారు.
Next Story