ముంచుకొస్తున్న పెను ప్రమాదం.. భారీగా పెరుగుతున్న కరోనా కేసులు

by Disha Web Desk 12 |
ముంచుకొస్తున్న పెను ప్రమాదం.. భారీగా పెరుగుతున్న కరోనా కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా కరోనా కేసులు గత వారం రోజులుగా భారీగా పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో భారత్ లో 5,880 కొత్త COVID-19 కేసులు నమోదైనట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ పెరుగుదల నిన్నటితో పోలిస్తే.. దాదాపు.. 10 శాతం పెరిగింది. అలాగే గత 24 గంటల్లో మరో 14 మంది కరోనా కారణంగా మృతి చెందారు. అలాగే దేశంలో ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 35,199కి పెరిగింది.


Next Story

Most Viewed