- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
నా దేశం కోసం నడిచి నేను చాలా నేర్చుకున్నా: రాహుల్ గాంధీ
by Disha Web Desk 12 |
X
దిశ, వెబ్డెస్క్: ఛత్తీస్ ఘడ్ లోని రాయపూర్లో కాంగ్రెస్ పార్టీ ప్లీనరి సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశంలో పాల్గొన్న రాహుల్ గాంధీ, తాను ఇటీవల చేపట్టిన భారత జోడో యాత్రకు సంబంధించిన విషయాలను కాంగ్రెస్ నాయకులతో పంచుకున్నాడు. "నేను కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నా దేశం కోసం నడిచాను. నా దేశం కోసం నడిచిన ఈ యాత్రలో నేను చాలా నేర్చుకున్నాను. యాత్రలో నాకు, పార్టీకి వేలాది మంది కనెక్ట్ అయ్యారు" అని రాహుల్ అన్నారు. అలాగే తాను రైతుల కష్టాలను స్వయంగా చూసినట్లు పేర్కొన్నారు.
Next Story