ఉగ్రవాదం గురించి నాకు బాగా తెలుసు: రాహుల్ గాంధీ

by Disha Web Desk 12 |
ఉగ్రవాదం గురించి నాకు బాగా తెలుసు: రాహుల్ గాంధీ
X

దిశ, వెబ్‌డెస్క్: ఉగ్రవాదం గురించి ప్రధాని నరేంద్ర మోడీ కంటే నాకు బాగా తెలుసునని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. కర్ణాటకలోని బెళగావి లో ఎన్నికల సభలో మాట్లాడిన రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో ఉన్న ఉగ్రవాదం గురించి ఆయన మాట్లాడుతూ.. "నా కుటుంబ సభ్యులను ఉగ్రవాదులు చంపారు. వారు మా అమ్మమ్మ (మాజీ ప్రధాని ఇందిరా గాంధీ), మా నాన్న (మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ)ని చంపారు. ఉగ్రవాదం ఏమి చేస్తుందో భారత ప్రధాని కంటే నాకే బాగా తెలుసునని రాహుల్ చెప్పుకొచ్చాడు.

Next Story

Most Viewed