భారతీయుడిగా ఓటు వేశా: నటుడు కిచ్చా సుదీప్

by Disha Web Desk 19 |
భారతీయుడిగా ఓటు వేశా: నటుడు కిచ్చా సుదీప్
X

దిశ, డైనమిక్ బ్యూరో: నటుడు కిచ్చా సుదీప్ కర్ణాటక ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ నేపథ్యంలో ఆయన బెంగళూరులోని ఎన్నిల బూత్‌‌లో ఓటు వేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. సమస్యలు వ్యక్తిగతమైనవని, వాటిని దృష్టిలో ఉంచుకుని ఓటు వేయాలన్నారు. తాను సెలబిట్రీగా పోలింగ్ బూత్‌కు వెళ్లలేదని, ఓ భారతీయుడిగా వెళ్లానని చెప్పారు. ఓటు వేయడం తన బాధ్యతని సుదీప్ పేర్కొన్నారు.

Also Read...

ప్రభాస్ బయట కూడా రాముడే.. కృతి సనన్‌ వైరల్ కామెంట్స్‌

కాంగ్రెస్ మూర్ఖత్వానికి ఇది ఉదాహరణ: నిర్మలా సీతారామన్

Next Story

Most Viewed