రైలు ప్రమాదంలో హృదయ విదారక దృశ్యాలు

by Disha Web Desk 4 |
రైలు ప్రమాదంలో హృదయ విదారక దృశ్యాలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. బాలేశ్వర్ జిల్లాలో శుక్రవారం జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ఇప్పటి వరకు 230 మంది మృతి చెందగా 900 మంది గాయాలపాలయ్యారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉన్నట్లు తెలిసింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని హెలికాప్టర్ ద్వారా భువనేశ్వర్, ఖరగ్ పూర్, కోల్ కతాలోని ఆసుపత్రులకు యుద్ధప్రాతిపదికన తరలిస్తున్నారు. అయితే ఈ ప్రమాదం జరిగిన చోట హృదయ విదారక దృశ్యాలు దర్శనమిస్తున్నాయి. ఎటు చూసిన మృతదేహాలు కుప్పలుగా పడిఉన్నాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


మండల్ ట్రైన్ యాక్సిడెంట్ : ప్రత్యక్ష సాక్షి ఏం చెప్పారంటే (వీడియో)

Next Story

Most Viewed