- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఢిల్లీలో గోవా గవర్నర్ పర్యటన.. ప్రధాని, రాష్ట్రపతితో భేటీ
by Naga Rani Yarlagadda |
గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు (Ashok Gajapatiraju) ఢిల్లీలో పర్యటిస్తున్నారు.

X
దిశ, వెబ్డెస్క్: గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు (Ashok Gajapatiraju) ఢిల్లీలో పర్యటిస్తున్నారు. సోమవారం ఆయన ప్రధాని నరేంద్రమోదీ (PM Modi), రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu)ను మర్యాదపూర్వకంగా కలిశారు. గోవాకు గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ప్రధాని, రాష్ట్రపతితో భేటీ అనంతరం.. కేంద్రమంత్రులైన అమిత్ షా, జేపీ నడ్డా, రామ్మోహన్ నాయుడుతో విరివిరిగా భేటీ అయ్యారు. కాగా.. ఆయన పార్లమెంట్ కు చేరుగా.. టీడీపీ ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, కలిశెట్టి అప్పలనాయుడు స్వాగతం పలికారు.
Next Story






