- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
మనీలాండరింగ్ కేసు.. హైకోర్టులో ఆప్ మాజీ మంత్రికి చుక్కెదురు
by Disha Web Desk 12 |
X
దిశ, వెబ్ డెస్క్: మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారిస్తున్న ఆప్ నేత, ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్కు ఢిల్లీ హైకోర్టు గురువారం బెయిల్ నిరాకరించింది. కాగా ఈ కేసులో జైన్ ఇప్పటికే జైలు శిక్ష అనుభవిస్తున్నారు. అలాగే వీరిని ఈడీ అధికారులు విచారిస్తున్నారు. దీంతో వారు హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. అయితే మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద బెయిల్ కోసం నిర్దేశించిన షరతులను నెరవేర్చడంలో, ఆమోదించడంలో ముగ్గురు విఫలమయ్యారని.. సత్యేందర్ జైన్ వైభవ్ జైన్, అంకుష్ జైన్ల బెయిల్ పిటిషన్లు హైకోర్టు తిరస్కరించింది.
Next Story