ఘోర ప్రమాదం.. నలుగురు జవాన్లు సజీవ దహనం

by Disha Web Desk 2 |
ఘోర ప్రమాదం.. నలుగురు జవాన్లు సజీవ దహనం
X

దిశ, వెబ్‌డెస్క్: జమ్మూ కశ్మీర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఆర్మీ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనంలో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో చిక్కుకొని నలుగురు జవాన్లు సజీవదహనం అయ్యారు. జమ్మూ కశ్మీర్‌లోని పూంచ్-జమ్మూ హైవేపై గురువారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story