- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఆడపిల్లలకు పెళ్లి కానుకగా రూ.1,80,000.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం..
by Disha Web Desk 20 |
X
దిశ, వెబ్ డెస్క్ : కేంద్ర ప్రభుత్వం పేదప్రజల కోసం ఎన్నో పథకాలను అమలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మరో కొత్త పథకాన్ని కూడా కేంద్రం అమలు చేసిందనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
ఇంతకీ ఆ వార్త ఏంటంటే కేంద్రం నిరుపేదలకు వివాహ కానుకగా ప్రధానమంత్రి కన్యా ఆవీర్వాద్ యోజన పథకం అమలు చేసిందని, ఈ పథకం ద్వారా ఆడపిల్లలకు రూ.1,80,000 నగదును అందజేస్తోందని కొన్ని యూట్యూబ్ ఛానళ్లు తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వానికి చెందిన pibFactCheck స్పందించి ఈ వార్త ఫేక్ వార్త అని తేల్చి చెప్పేసింది. ఇప్పటివరకు కేంద్రం అలాంటి పథకాన్ని అమలు చేయలేదని, ప్రజలు ఇలాంటి వార్తలు విని మొసపోవద్దని సూచించింది.
Next Story