- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Earthquake: అస్సాంలో భూకంపం.. పొరుగు దేశాల్లోనూ కంపించిన భూమి
by Prasad Jukanti |
ఈశాన్య భారతంలో భూకంపం సంభవించింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: ఈశాన్య రాష్ట్రం అస్సాంలో భూకంపం (Earthquake in Assam) సంభవించింది. ఆదివారం సాయంత్రం రిక్టర్ స్కేల్ పై 5.9 తీవ్రతతో భూమి కంపించిందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది. అస్సాంలోని థెకియజులి ప్రాంతానికి 16 కి.మీ దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు అందిన వివరాల ప్రకారం ప్రాణనష్టం, ఆస్తి నష్టం సంభవించలేదు. అస్సాం భూకంప ప్రభావంతో బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్, భూటాన్, చైనాలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది.
Next Story






